ETV Bharat / state

తాడేపల్లిగూడెంలో వాలంటీర్‌ ఆత్మహత్య - Thadepalligudem latest news

తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్‌ ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్ భార్య.. ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయటంతో ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

ward Volunteer
వాలంటీర్‌ ఆత్మహత్య
author img

By

Published : Apr 17, 2021, 3:28 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్‌ పూరేటి రత్నకుమారి (24) ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్​తో చనువుగా ఉంటుందని అతని భార్య.. రత్నకుమారి ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్‌ పూరేటి రత్నకుమారి (24) ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్​తో చనువుగా ఉంటుందని అతని భార్య.. రత్నకుమారి ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ.. అరవపాలెంలో ఎన్నికల అధికారి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.