ETV Bharat / state

చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

author img

By

Published : Jul 11, 2020, 8:08 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు.

The body of an unidentified man was found in the pond in peddevam village
The body of an unidentified man was found in the pond in peddevam village

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలోని రజక చెరువులో 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తి ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా? లేక హత్య చేసి పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే తాళ్లపూడి పోలీసులకు సమాచారం అందివ్వాలని ఎస్సై సతీశ్ కోరారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

The body of an unidentified man was found in the pond in peddevam village
మృతదేహం

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలోని రజక చెరువులో 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తి ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా? లేక హత్య చేసి పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే తాళ్లపూడి పోలీసులకు సమాచారం అందివ్వాలని ఎస్సై సతీశ్ కోరారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

The body of an unidentified man was found in the pond in peddevam village
మృతదేహం

ఇదీ చదవండి

ఆమె చెడు సావాసం... కుటుంబానికి రాసింది మరణశాసనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.