ETV Bharat / state

సోమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ

author img

By

Published : Mar 28, 2021, 7:33 PM IST

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

సోమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ
సోమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ


పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. రమేష్ కుమార్​కి​ ఆలయ ఈవో అరుణ్ కుమార్, ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సోమేశ్వర్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం పైభాగంలో ఉన్న అన్నపూర్ణదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఎస్​ఈసీకి ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం
ఎస్​ఈసీకి ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం


పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. రమేష్ కుమార్​కి​ ఆలయ ఈవో అరుణ్ కుమార్, ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సోమేశ్వర్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం పైభాగంలో ఉన్న అన్నపూర్ణదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఎస్​ఈసీకి ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం
ఎస్​ఈసీకి ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం

ఇవీ చదవండి

పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.