ETV Bharat / state

బస్సును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి - బైక్​ను ఢీ కొట్టిన బస్సు న్యూస్

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

road accident and person died in west godavari
road accident and person died in west godavari
author img

By

Published : Jan 12, 2021, 11:46 AM IST

జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరానికి చెందిన సత్యనారాయణ పని నిమిత్తం తాడువాయి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. లక్ష్మీపురం వంతెన వద్ద తెలంగాణ నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును సత్యనారాయణ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరానికి చెందిన సత్యనారాయణ పని నిమిత్తం తాడువాయి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. లక్ష్మీపురం వంతెన వద్ద తెలంగాణ నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును సత్యనారాయణ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: చీరలందు ఈ 'గడ్డి చీర' వేరయా.. ఉతికితే.. ఎలా మరి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.