ETV Bharat / state

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : Oct 30, 2020, 6:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లా వంగూరు బైపాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

police take over ration rice at vangur
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వంగూరు బైపాస్ వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి తణుకులోని ఓ కోళ్ల ఫారంకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ... అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు.

ఇదీ చూడండి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వంగూరు బైపాస్ వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి తణుకులోని ఓ కోళ్ల ఫారంకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ... అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు.

ఇదీ చూడండి

వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.