ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత సమాజమే మా లక్ష్యం' - పెన్నాడ బీఐఈటీ

ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో భీమవరం మండలం పెన్నాడ బీఐఈటీ కళాశాలలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గ్రామంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం...!
author img

By

Published : Oct 2, 2019, 10:14 PM IST

Updated : Jul 21, 2022, 11:50 AM IST

'ప్లాస్టిక్ రహిత సమాజమే మా లక్ష్యం'
ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెన్నాడ బీఐఈటీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వద్దంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రజా సమస్యల కోసం ఈనాడు, ఈటీవీ భారత్ ఎప్పుడు ముందు ఉంటాయని విద్యార్థులు, అధ్యాపకులు కొనియాడారు. తమ కళాశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.

ఇదీ చదవండి :

''ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటాం''

'ప్లాస్టిక్ రహిత సమాజమే మా లక్ష్యం'
ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెన్నాడ బీఐఈటీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వద్దంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రజా సమస్యల కోసం ఈనాడు, ఈటీవీ భారత్ ఎప్పుడు ముందు ఉంటాయని విద్యార్థులు, అధ్యాపకులు కొనియాడారు. తమ కళాశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.

ఇదీ చదవండి :

''ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటాం''

Last Updated : Jul 21, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.