ETV Bharat / state

నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఒడిశా దంపతుల ఆత్మహత్య - తాడేపల్లిగూడెంలో దంపతుల ఆత్మహత్య

ఒడిశాకు చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవన నిర్మాణ కార్మికులైన వీరు..తాడేపల్లిగూడెం నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఉరి వేసుకుని మృతి చెందారు.

odisha couple committed suicide
odisha couple committed suicide
author img

By

Published : Jan 11, 2021, 9:37 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాంపస్‌లోని ఓ గదిలో భవన నిర్మాణ కార్మికులు ఉరి వేసుకున్నారు. మృతులు ఒడిశా నుంచి వచ్చిన ఉజ్జల గైన్‌, సూరజ్‌ గైన్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాంపస్‌లోని ఓ గదిలో భవన నిర్మాణ కార్మికులు ఉరి వేసుకున్నారు. మృతులు ఒడిశా నుంచి వచ్చిన ఉజ్జల గైన్‌, సూరజ్‌ గైన్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: సింగిల్​ బెంచ్ తీర్పు సుప్రీం నిబంధనలకు విరుద్ధం: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.