ETV Bharat / state

ఓటు హక్కును వినియోగించుకున్న మాగంటి బాబు - undefined

ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు.... దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం లక్ష్మీపురం 47 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.

ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు
author img

By

Published : Apr 11, 2019, 11:49 AM IST

ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు

ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు.... దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం లక్ష్మీపురం 47 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. భార్య పద్మావతి దేవి, కుమారుడు రాంజీతో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు

ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు.... దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం లక్ష్మీపురం 47 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. భార్య పద్మావతి దేవి, కుమారుడు రాంజీతో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తల దాడి

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ ర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు తెదేపా సీనియర్ నాయకుడు యడ్లపాటి వెంకట్రావు గారు గుంటూరు జిల్లా తెనాలిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మంచి నాయకుడు రావాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు

బైట్ యడ్లపాటివెంకట్రావు మాజీ రాజ్యసభ సభ్యులు తెదేపా సీనియర్ నాయకుడు


Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో ఫోటోకి వినియోగించుకున్న ఎడ్లపాడు వెంకటరావు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.