ETV Bharat / state

షాపు యజమాని దాతృత్వం.. పెయింటర్స్​కు సరకులు పంపిణీ - పెయింటర్స్​కు నిత్యావసర సరుకులు పంపిణీ తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని లక్ష్మీ ప్రసన్నపెయింట్​ షాపు యజమాని... తనవద్దకు వచ్చే పెయింటర్స్​కు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దివి సత్యన్ ఆధ్వర్యంలో పెయింటర్స్​కు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు.

laxmi prasanna paint shop
పెయింటర్స్​కు నిత్యవసరాలు పంపిణీ
author img

By

Published : May 6, 2020, 4:27 PM IST


రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్​డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఉపాధి లేక తినడానికి తిండి లేక పెయింటర్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గమనించిన నరసాపురంలోని లక్ష్మీ ప్రసన్న పెయింట్​ షాపు యజమాని... పెయింటర్స్​కు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దివి సత్యన్ ఆధ్వర్యంలో 100 మంది పెయింటర్స్​కు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్​డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఉపాధి లేక తినడానికి తిండి లేక పెయింటర్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గమనించిన నరసాపురంలోని లక్ష్మీ ప్రసన్న పెయింట్​ షాపు యజమాని... పెయింటర్స్​కు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దివి సత్యన్ ఆధ్వర్యంలో 100 మంది పెయింటర్స్​కు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు.

ఇవీ చూడండి...

'పూట గడవని పరిస్థితుల్లో మద్యం దుకాణాలకు అనుమతిస్తారా ..?'

For All Latest Updates

TAGGED:

Narasapuram
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.