ETV Bharat / state

పోలవరంలో పెరుగుతోన్న వరద ఉద్ధృతి

పోలవరంలో వరద ఉద్ధృతి పెరుగుతుండడం వల్ల అధికారులు ముందస్తు చర్యలు  చేపడుతున్నారు.

author img

By

Published : Jul 30, 2019, 10:33 AM IST

పోలవరంలో పెరుగుతోన్న వరద ఉద్ధృతి
పోలవరంలో పెరుగుతోన్న వరద ఉద్ధృతి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. వరద మరింత పెరగటంతో... కొత్తూరు కాజ్​వే పైకి వరద నీరు చేరుకుంది. 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి...వాళ్లకు నిత్యావసర వస్తువులూ దొరకని పరిస్థితి నెలకొంది. ముందస్తు చర్యగా రేషన్ బియ్యాన్ని లాంచీల ద్వారా సరఫరా చేయాలని... అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంగళవారానికి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని కేంద్ర జల సంఘం అధికారులు తెలుపుతున్నారు.

ఇదీ చదవండి: వర్షాలతో నీట మునిగిన పంటలు

పోలవరంలో పెరుగుతోన్న వరద ఉద్ధృతి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. వరద మరింత పెరగటంతో... కొత్తూరు కాజ్​వే పైకి వరద నీరు చేరుకుంది. 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి...వాళ్లకు నిత్యావసర వస్తువులూ దొరకని పరిస్థితి నెలకొంది. ముందస్తు చర్యగా రేషన్ బియ్యాన్ని లాంచీల ద్వారా సరఫరా చేయాలని... అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంగళవారానికి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని కేంద్ర జల సంఘం అధికారులు తెలుపుతున్నారు.

ఇదీ చదవండి: వర్షాలతో నీట మునిగిన పంటలు

Intro:ap_knl_31_29_ration rice_swadhinam_ab_AP10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమంగా నిల్వ ఉంచిన 467 రేషన్ బియ్యం ను పోలీసులు దాడిలో పట్టుబడ్డాయి. అబ్రహం అనే వ్యక్తి గ్రామాల్లో రేషన్ డీలర్లు తో సేకరించి అక్రమంగా నిల్వ ఉంచారు. అతడి పై కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం రెవెన్యూ అధికారులకు పోలీసులు అప్పగించారు.Body:రేషన్ బియ్యంConclusion:స్వాధీనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.