ETV Bharat / state

లంక ప్రజల దాతృత్వం.. సీఎం సహాయ నిధికి భారీ విరాళం - eluru lanka villagers latest news update

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏలూరు లంక గ్రామాలకు చెందిన ప్రజలు దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వానికి రూ. 4.02 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.

eluru lanka villagers give donation
సీఎం సహాయనిధికి లంక గ్రామ ప్రజల విరాళం
author img

By

Published : Apr 30, 2020, 11:49 AM IST

ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏలూరు గ్రామీణ మండలం లంక గ్రామాలకు చెందిన ప్రజలు విరాళాలు పోగు చేసి.. రూ. 4.02 లక్షలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. కరోన వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వీటిని అధిగమించడానికి అంతా సహకరించాలని కోరారు. లంక గ్రామాల ప్రజల సహకారం అందరికి స్ఫూర్తి కావాలన్నారు.

ఇవీ చూడండి...

ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏలూరు గ్రామీణ మండలం లంక గ్రామాలకు చెందిన ప్రజలు విరాళాలు పోగు చేసి.. రూ. 4.02 లక్షలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. కరోన వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వీటిని అధిగమించడానికి అంతా సహకరించాలని కోరారు. లంక గ్రామాల ప్రజల సహకారం అందరికి స్ఫూర్తి కావాలన్నారు.

ఇవీ చూడండి...

భూమి విషయంలో తగాదా... గ్రామంలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.