ETV Bharat / state

ద్వారకాతిరుమల నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

author img

By

Published : Apr 4, 2021, 8:53 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఓ దాత రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులు దాతను అభినందించారు.

Donation of Rs. one lakh to Dwarakathirumala Nithyanandana scheme
ద్వారకాతిరుమల నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం సమకూరింది. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన పాబోలు లక్ష్మీ నరసింహ మూర్తి... ఈ విరాళాన్ని ఆలయ ఏఈవో నటరాజా రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈవో దాతను అభినందించారు. స్వామివారి తీర్థప్రసాదాలను, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం సమకూరింది. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన పాబోలు లక్ష్మీ నరసింహ మూర్తి... ఈ విరాళాన్ని ఆలయ ఏఈవో నటరాజా రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈవో దాతను అభినందించారు. స్వామివారి తీర్థప్రసాదాలను, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి: పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న జాతీయ విద్యాసంస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.