ETV Bharat / state

'కొల్లేరు పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నాం' - district development review council meeting news in eluru

కొల్లేరు ప్రక్షాళనకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలుకు రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఏలూరులో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం
ఏలూరులో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం
author img

By

Published : Jan 30, 2020, 11:19 AM IST

ఏలూరులో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం

కొల్లేరు పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. అమ్మఒడి యాప్, దిశ పోలీస్​​ స్టేషన్ ఏర్పాటు, కరోనా వైరస్ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలుకు రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లేరులో మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.400 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు, ఇతర ఎమ్యెల్యేలు హాజరయ్యారు.

ఏలూరులో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం

కొల్లేరు పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. అమ్మఒడి యాప్, దిశ పోలీస్​​ స్టేషన్ ఏర్పాటు, కరోనా వైరస్ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలుకు రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లేరులో మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.400 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు, ఇతర ఎమ్యెల్యేలు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

'స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.