ETV Bharat / state

ఆచంటలో పేదలకు కూరగాయలు పంపిణీ

author img

By

Published : Apr 5, 2020, 7:41 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

distribution of vegetables for poor people
పేదలకు కూరగాయలు పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో లాక్ డౌన్ సందర్భంగా స్థానికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన పలువురు కూరగాయలు పంపిణీ చేశారు. రూ. రెండు లక్షలు విరాళాలు సేకరించి పది టన్నుల కూరగాయలను గ్రామ ప్రజలకు అందజేశారు. గ్రామ వాలంటీర్లతో 2300 కుటుంబాలకు ఇంటింటికి పంపిణీ చేశారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో లాక్ డౌన్ సందర్భంగా స్థానికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన పలువురు కూరగాయలు పంపిణీ చేశారు. రూ. రెండు లక్షలు విరాళాలు సేకరించి పది టన్నుల కూరగాయలను గ్రామ ప్రజలకు అందజేశారు. గ్రామ వాలంటీర్లతో 2300 కుటుంబాలకు ఇంటింటికి పంపిణీ చేశారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఇదీ చదవండి.

'దివ్వెలు వెలిగించి సంకల్పాన్ని చాటిచెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.