ETV Bharat / state

Accident: విరిగిపడ్డ ఆర్టీసీ బస్సు డోరు.. విద్యార్థులకు గాయాలు

author img

By

Published : Oct 20, 2021, 9:41 AM IST

Updated : Oct 20, 2021, 3:38 PM IST

bus accident at bhimavaram
భీమవరం వద్ద విరిగిపడ్డ ఆర్టీసీ బస్సు డోరు.. విద్యార్థులకు గాయాలు

09:39 October 20

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘటన

"ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖమయం" ఇదీ.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నినాదం. కానీ.. ఆ బస్సు దృఢత్వం చూసిన మాత్రం నినాదాన్ని మార్చుకోవాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. తణుకు నుంచి భీమవరం వస్తున్న ఆర్టీసీ బస్సు డోరు అకస్మాత్తుగా విరిగిపడింది. దీంతో.. బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రమాదంలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: 

చెరువులో పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థి దుర్మరణం

09:39 October 20

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘటన

"ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖమయం" ఇదీ.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నినాదం. కానీ.. ఆ బస్సు దృఢత్వం చూసిన మాత్రం నినాదాన్ని మార్చుకోవాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. తణుకు నుంచి భీమవరం వస్తున్న ఆర్టీసీ బస్సు డోరు అకస్మాత్తుగా విరిగిపడింది. దీంతో.. బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రమాదంలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: 

చెరువులో పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థి దుర్మరణం

Last Updated : Oct 20, 2021, 3:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.