ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్ర బృందం

తిరుమల శ్రీవారిని 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్ర బృందం దర్శించుకుంది. దర్శనానంతరం ఆలయాధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.

author img

By

Published : Mar 9, 2021, 12:43 PM IST

a1 express team at tirumala
తిరుమల శ్రీవారి సేవలో ఏ వన్ ఎక్స్​ప్రెస్ చిత్ర బృందం

తిరుమల శ్రీవారిని 'ఏ వన్‌ ఎక్స్‌ప్రెస్'‌ చిత్ర బృందం దర్శించుకుంది. నటీనటులు సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినిమా ప్రమోషన్​​లో భాగంగా తిరుపతికి వచ్చిన చిత్ర బృందం.. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

a1 express team at tirumala
నటి శ్రద్ధ శ్రీనాథ్

జెర్సీ ఫేం నటి శ్రద్ధ శ్రీనాథ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్ర బృందం సందడి

తిరుమల శ్రీవారిని 'ఏ వన్‌ ఎక్స్‌ప్రెస్'‌ చిత్ర బృందం దర్శించుకుంది. నటీనటులు సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినిమా ప్రమోషన్​​లో భాగంగా తిరుపతికి వచ్చిన చిత్ర బృందం.. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

a1 express team at tirumala
నటి శ్రద్ధ శ్రీనాథ్

జెర్సీ ఫేం నటి శ్రద్ధ శ్రీనాథ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్ర బృందం సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.