పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టైలర్ ఉన్నత పాఠశాల 1988- 89 సంవత్సరానకి చెందిన పదో తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రాకూడదని, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సహకరించాలని కోరారు.
ఇదీచదవండి.