ETV Bharat / state

ద్విచక్రవాహనం అదుపు తప్పి.. ఇద్దరు మృతి

author img

By

Published : Mar 21, 2021, 7:39 PM IST

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో...ఇద్దరు మృతి చెందారు.

two persons died in bike accident at dummangi
డుమ్మంగి వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో.. ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి సమీపంలో ఈ ఘటన జరిగింది. కేదారిపురం ఆశ్రమపాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని హారతి డయేరియాతో మరణించింది. ఆమెను చూసేందుకు వెళ్తున్న వసతి గృహం వార్డెన్​ భర్తతో పాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత కథనం:

ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో.. ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి సమీపంలో ఈ ఘటన జరిగింది. కేదారిపురం ఆశ్రమపాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని హారతి డయేరియాతో మరణించింది. ఆమెను చూసేందుకు వెళ్తున్న వసతి గృహం వార్డెన్​ భర్తతో పాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత కథనం:

డయేరియా లక్షణాలతో పదోతరగతి విద్యార్థిని మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.