ETV Bharat / state

విజయనగరం జిల్లా.. మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

author img

By

Published : Feb 17, 2021, 7:48 PM IST

విజయనగరం జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యధికంగా జిల్లావ్యాప్తంగా 87.09 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Third Phase Panchayath_Results in vizianagaram district
విజయనగరం జిల్లా... మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడతున్నాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

  • పూసపాటిరేగ మండలం నడిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లంకలపల్లి గాయత్రి 5 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.
  • పూసపాటిరేగ మండలం లంకలపల్లి పాలెం సర్పంచ్ అభ్యర్థిగా రౌతు వెంకటరత్నం 4 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.

ఇదీ చదవండి:

ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ

విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడతున్నాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

  • పూసపాటిరేగ మండలం నడిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లంకలపల్లి గాయత్రి 5 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.
  • పూసపాటిరేగ మండలం లంకలపల్లి పాలెం సర్పంచ్ అభ్యర్థిగా రౌతు వెంకటరత్నం 4 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.

ఇదీ చదవండి:

ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.