ETV Bharat / state

పార్వతీపురంలో మూడోరోజూ కొనసాగిన 'సైన్స్ ఫేర్' - sciencefare in parwathipuram

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన మూడో రోజూ కొనసాగింది. చిన్నారులు చేసిన ప్రయోగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో వస్తున్నారు.

'Science Fair' for the third consecutive day in parwathipuram
పార్వతీపురంలో మూడోరోజూ కొనసాగిన 'సైన్స్ ఫేర్'
author img

By

Published : Mar 1, 2020, 8:46 PM IST

పార్వతీపురంలో మూడోరోజూ కొనసాగిన 'సైన్స్ ఫేర్'

పార్వతీపురంలో మూడోరోజూ కొనసాగిన 'సైన్స్ ఫేర్'

ఇదీచదవండి.

ఆంధ్ర ఊటీలో ఉత్సాహంగా 'అరకు ఉత్సవ్ 2020'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.