ETV Bharat / state

రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : Mar 21, 2021, 8:15 PM IST

Updated : Mar 22, 2021, 2:00 PM IST

రికవరీ వ్యానులో రహస్య అరలను ఏర్పాటు చేసి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు పట్టుకున్నారు. 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేశారు.

Rs. 2 crore worth of cannabis seized
రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

విశాఖ మన్యం నుంచి బిహార్​కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు పట్టుకున్నారు. ఏవోబీలోని గోచెక్క గ్రామ సమీపంలో అనుమానస్పదంగా వెళ్తున్న రికవరీ వ్యాన్​ను పోలీసులు తనిఖీ చేశారు. వ్యాను వెనుక భాగంగా రహస్య అరలను ఏర్పాటు చేసి 800 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీని విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని సీఐ లక్ష్మణ్ రావు స్పష్టం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇదీచదవండి: రేషన్ వ్యాన్ వద్ద లబ్ధిదారుల మధ్య తోపులాట.. రంగంలోకి పోలీసులు

రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

విశాఖ మన్యం నుంచి బిహార్​కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు పట్టుకున్నారు. ఏవోబీలోని గోచెక్క గ్రామ సమీపంలో అనుమానస్పదంగా వెళ్తున్న రికవరీ వ్యాన్​ను పోలీసులు తనిఖీ చేశారు. వ్యాను వెనుక భాగంగా రహస్య అరలను ఏర్పాటు చేసి 800 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీని విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని సీఐ లక్ష్మణ్ రావు స్పష్టం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇదీచదవండి: రేషన్ వ్యాన్ వద్ద లబ్ధిదారుల మధ్య తోపులాట.. రంగంలోకి పోలీసులు

Last Updated : Mar 22, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.