ETV Bharat / state

రిటైర్డ్​ ఉపాధ్యాయురాలి పర్సు దొంగిలించిన మహిళల అరెస్టు - latest robbery news in saluru

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈనెల 10న బంగారు దుకాణం వద్ద చోరీ కేసులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. తన మనవడి బారసాల కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసేందుకు ఓ రిటైర్డ్​ ఉపాధ్యాయురాలు బంగారు దుకాణం వద్దకు రాగా గుర్తు తెలియని దుండగులు ఆమె పర్సును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నారు.

robbery at saluru in vizianagaram district
రిటైర్డ్​ ఉపాధ్యాయురాలి పర్సును దొంగిలించిన ఇద్దరు మహిళలు
author img

By

Published : Jan 13, 2020, 8:45 AM IST

పర్సు దొంగలించిన మహిళల అరెస్టు

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈనెల 10న బంగారు దుకాణం వద్ద జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మెంటాడ వీధిలో నివాసముంటున్న కోట సత్యవతి ఉపాధ్యాయురాలిగా పని చేసి 10 ఏళ్ల కిందట పదవీ విరమణ పొందారు. ఆమె తన మనవడి బారసాల కోసం బంగారు గొలుసును కొనుగోలు చేసేందుకు ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లారు. ఆమె వద్దనున్న రెండు పాత గొలుసులను తూకం వేయించి... షాప్ నుంచి బయటికి వచ్చేసరికి ఆమె పర్సు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంగారం దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి పర్సును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పర్సు దొంగలించిన మహిళల అరెస్టు

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈనెల 10న బంగారు దుకాణం వద్ద జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మెంటాడ వీధిలో నివాసముంటున్న కోట సత్యవతి ఉపాధ్యాయురాలిగా పని చేసి 10 ఏళ్ల కిందట పదవీ విరమణ పొందారు. ఆమె తన మనవడి బారసాల కోసం బంగారు గొలుసును కొనుగోలు చేసేందుకు ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లారు. ఆమె వద్దనున్న రెండు పాత గొలుసులను తూకం వేయించి... షాప్ నుంచి బయటికి వచ్చేసరికి ఆమె పర్సు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంగారం దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి పర్సును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

కూతురి పెళ్లికి దాచాడు... దొంగలు అంతా దోచేశారు..!

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో బంగారం చోరీ లో పట్టుబడ్డ ఇద్దరు మహిళలు
.. . సాలూరు పట్టడంలో శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో మెంటాడ వీధిలో నివాసముంటున్న కోట సత్యవతి 72 వయసు ఉపాధ్యాయురాలిగా పనిచేసి 10 సంవత్సరాల క్రిందట పదవీ విరమణ చేసింది
. ఈమె మనవడు బారసాల కార్యక్రమం ఉందని మనవుడికి గోల్డ్ చైన్ కొనడానికి సాలూరు పట్టణంలో పట్నాన ఈశ్వరరావు బంగారం షాపు దగ్గరకు శుక్రవారం సాయంత్రం 4 గంటలు కి వెళ్ళింది .. బంగారం చైను మనవడు కొనడానికి తూకవ వేయించి తిరిగి షాప్ లో నుంచి బయటికి వచ్చేసరికి ఆమె పరసు కనిపించడం లేదు వెంటనే సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయాన్ని తెలియపరిచింది.. పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు కంప్లైంట్ ఆమె దగ్గర తీసుకొని ఎస్ఐ బంగారం షాప్ లో సీసీ కెమెరాలు చెక్ చేసి అన్న దగ్గర పరసు తీసిన ఇద్దరు మహిళలను కనిపెట్టి ఈ రోజు ఉదయం 11 గంటలకు పర్సులో ఉన్న ఉంగరాలు,. ఐడెంటి కార్డు లు రెండు వేల రూపాయల నగదు దొరికాయని ఆమెకు కబురు పెట్టగా ఆమె వచ్చి ఆమెకు ఎస్ ఐ. ఈ వస్తువులను అప్పగించి ఆ ఇద్దరు మహిళల పై కేసు నమోదు చేసి ఇ కోర్టుకు హాజరు పరుస్తారు
. బైట్
1. . ఎస్సై శ్రీనివాస రావు
2. కోట సత్యవతి. .. ఫిర్యాదు రాలు


Body:rtg


Conclusion:try.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.