ETV Bharat / state

మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం - నాణ్యత లేని ఆహారం తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థత న్యూస్

మద్యాహ్న భోజన పథకంలో భాగంగా.. ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలోని ఓ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ సమస్యను కురుపాం పస్ట్​క్లాస్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

Quality defect in school lunch scheme in Vizianagaram district Kurupam
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం
author img

By

Published : Feb 19, 2021, 6:11 PM IST

విజయనగరం జిల్లా కురుపాంలోని పలు పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకం అధ్వానంగా మారింది. ఇటీవల ఓ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో భోజనం చేసేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఈ సమస్యను పర్యవేక్షించాల్సిన అధికారులే చోద్యం చూస్తుండడంతో విద్యార్థులకు శాపంగా మారింది. విషయాన్ని కురుపాం పస్ట్​క్లాస్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

విజయనగరం జిల్లా కురుపాంలోని పలు పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకం అధ్వానంగా మారింది. ఇటీవల ఓ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో భోజనం చేసేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఈ సమస్యను పర్యవేక్షించాల్సిన అధికారులే చోద్యం చూస్తుండడంతో విద్యార్థులకు శాపంగా మారింది. విషయాన్ని కురుపాం పస్ట్​క్లాస్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి:

'తెదేపాకు ఓటు వేస్తామన్నందుకు.. కరెంటు తీసేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.