ETV Bharat / state

పేకాట రాయులు అరెస్టు.. 2 లక్షల నగదు స్వాధీనం - పేకాట వార్తలు

పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. విజయనగరంలోని పేకాట రాయులను అదుపులోకి తీసుకుని రూ.2,00,720/- ల నగదు, 9 సెల్ ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు.

vizianagaram
పేకాట రాయులను పట్టుకున్న పోలీసులు.. 2 లక్షల నగదు స్వాధీనం
author img

By

Published : May 27, 2020, 2:17 PM IST

విజయనగరం పట్టణం, తోటపాలెం సాయినగర్ కాలనీలో పేకాట ఆడుతున్న వారిపై స్నిప్పేర్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొన్నారు. వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పేకాట రాయుల వద్దనున్న రూ.2,00,720/- ల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.

విజయనగరం పట్టణం, తోటపాలెం సాయినగర్ కాలనీలో పేకాట ఆడుతున్న వారిపై స్నిప్పేర్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొన్నారు. వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పేకాట రాయుల వద్దనున్న రూ.2,00,720/- ల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.

ఇది చదవండి ఆగస్టు 26న 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.