ETV Bharat / state

తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ.. విజయనగరం జిల్లాలో సేవలు - 'తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ వైద్యం'

రాజస్థాన్​ వైద్య బృందం.. విజయనగరం జిల్లా గరివిడిలో తక్కువ ధరలకే మంచి చికిత్సలు అందిస్తోంది. ఇవాల్టితో శివిరం ముగియనుంది.

physiotherapy treatment
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ వైద్యం
author img

By

Published : Dec 28, 2019, 9:41 AM IST

Updated : Dec 28, 2019, 10:18 AM IST

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ వైద్యం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గరివిడిలో ఆయుర్వేద న్యూరో వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు. రాజస్థాన్​లోని ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు మనోజ్ శర్మ, ఆయన బృందం.. చికిత్స అందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఉన్నత స్థాయి వైద్యం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 40 మంది వైద్య బృందం ఆధ్వర్యంలో రోజుకు సుమారు 300 మందిని పరీక్షిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 23 నుంచి జరగుతున్న ఈ శిబిరం నేటితో ముగుస్తుందని తెలిపారు.

పుట్టుకతోనే చూపు, మాట లేకపోవడం.. వినికిడి సమస్యలు ఉన్న వారితో పాటు.. వృద్ధులకూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గరివిడి నుంచే కాకుండా హైదరాబాద్, దిల్లీ నుంచీ వైద్యం నిమిత్తం రోగులు వస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని మరింతమంది ఉపయోగించుకోవాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోరారు.

ఇవీ చదవండి

గండికోట అందాలు... గైడే లేరెవ్వరూ...!

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ వైద్యం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గరివిడిలో ఆయుర్వేద న్యూరో వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు. రాజస్థాన్​లోని ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు మనోజ్ శర్మ, ఆయన బృందం.. చికిత్స అందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఉన్నత స్థాయి వైద్యం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 40 మంది వైద్య బృందం ఆధ్వర్యంలో రోజుకు సుమారు 300 మందిని పరీక్షిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 23 నుంచి జరగుతున్న ఈ శిబిరం నేటితో ముగుస్తుందని తెలిపారు.

పుట్టుకతోనే చూపు, మాట లేకపోవడం.. వినికిడి సమస్యలు ఉన్న వారితో పాటు.. వృద్ధులకూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గరివిడి నుంచే కాకుండా హైదరాబాద్, దిల్లీ నుంచీ వైద్యం నిమిత్తం రోగులు వస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని మరింతమంది ఉపయోగించుకోవాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోరారు.

ఇవీ చదవండి

గండికోట అందాలు... గైడే లేరెవ్వరూ...!

Intro:విజయనగరం జిల్లా గరివిడి మండలం
గరివిడి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లో రాజస్థాన్ ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు మనోజ్ శర్మగారు టీం ఆధ్వర్యంలో 40 మంది వైద్య బృందం ఆధ్వర్యంలో రోజుకు సుమారు 300 మంది వరకు ఫిజియోథెరపీ వైద్యం అతి తక్కువ ఖర్చుతో ఎక్కడ జరుగుతున్నది. డిసెంబర్ 23 వ తారీకు నుండి 28వ తారీకు వరకు ఈ వైద్య శిబిరం జరుగుతుందని లైన్స్ క్లబ్ వారు తెలియపరిచారు


Body:పుట్టుకతో గుడ్డి చెవిటి మూగ నరములకు సంబంధించి చిన్న పిల్లలకు మరియు వృద్ధులకు అన్ని వయసుల వారికి నేటికీ నాలుగు రోజులుగా గా రోజుకి 300 నుంచి 500 మంది వరకు ఫిజియోథెరపీ వైద్యం చేస్తున్నారu.


Conclusion:ఒక గరివిడి తో కాకుండా హైదరాబాద్ ఢిల్లీ నుంచి కూడా ఈ వైద్య శిబిరము వైద్యము నిమిత్తము రోగులు వస్తున్నారు రేపటితో ఈ ఫిజియోథెరపీ వైద్యశాల శిబిరం ముగియ బోతోంది కనుక ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గరిడి లైన్స్ క్లబ్ వారు తెలియ పరచడమైనది.
Last Updated : Dec 28, 2019, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.