ETV Bharat / state

విజయనగరం జిల్లాలో లారీ-బైక్ ఢీ.. వ్యక్తి మృతి

author img

By

Published : Jul 12, 2020, 1:18 PM IST

లారీ-బైక్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో జరిగింది.

road accident at vizianagaram
road accident at vizianagaram

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో లారీ- బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్తున్న లారీ... బైక్​పై రామభద్రపురం వస్తున్న చింతా అప్పలస్వామి(45)ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్​ను అదపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో లారీ- బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్తున్న లారీ... బైక్​పై రామభద్రపురం వస్తున్న చింతా అప్పలస్వామి(45)ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్​ను అదపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

కనువిందు చేస్తున్న కైగల్ జలపాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.