ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి - కారు ఢీకొని ఒకరు మృతి

విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accident
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు ఒకరి మృతి
author img

By

Published : May 6, 2021, 5:25 PM IST

విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి ఫ్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై విజయనగరం వైపు ప్రయాణిస్తున్న మిడతాన దేవుడు (43) అనే వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో దేవుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎల్​ఐసీ ఏజెంట్​గా పనిచేసిన దేవుడు... మండలంలోని అలమండ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై... సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి ఫ్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై విజయనగరం వైపు ప్రయాణిస్తున్న మిడతాన దేవుడు (43) అనే వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో దేవుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎల్​ఐసీ ఏజెంట్​గా పనిచేసిన దేవుడు... మండలంలోని అలమండ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై... సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు- సహాయక చర్యలు ముమ్మరం

కరోనా వేళ అన్ని రంగాల ప్రజా సహకారం.. గ్రీన్​జోన్​లో విజయనగరం జిల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.