ETV Bharat / state

చీపురుపల్లిలో కరోనా నివారణకు ధన్వంతరి యాగం

author img

By

Published : Apr 4, 2020, 1:09 PM IST

కరోనాను తరిమికొట్టేందుకు చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్​రావు ధన్వంతరి యాగం చేపట్టారు. వైరస్ వ్యాప్తి తగ్గి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు.

MP Chandrasekhar Rao's couple doing anti-coronation in Cheepurupalli
చీపురుపల్లిలో కరోనా నివారణకు ధన్వంతరి యాగం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్​రావు దంపతులు ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్​రావు దంపతులు ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.

ఇదీ చదవండి.

'సానుకూల దృక్పథంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.