ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్రావు దంపతులు ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్రావు దంపతులు ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్రావు దంపతులు ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి.