ETV Bharat / state

పేదల అభ్యున్నతే ధ్యేయంగా కృషి: ఎమ్మెల్యే కోలగట్ల - devlopment projects started by mla at vijayanagaram

పేదల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరంలో 100 ఫీట్ల రింగ్ రోడ్డు వద్ద రామకృష్ణ నగర్​లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

mla started devlopment projects at vijayanagaram city
పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Jun 6, 2020, 3:48 PM IST

విజయనగరంలోని రామకృష్ణనగర్​లో మరుగుదొడ్ల నిర్మాణానికి, 19 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారికి.. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. నూతన విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను ప్రారంభించారు. కాలనీ వాసులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు పట్టాలను అందించారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో కాలనీ ప్రజలు ఇబ్బంది పడ్డారని.. సమస్యలు తన దృష్టికి రాగానే పరిష్కారానికి చర్యలు తీసుకున్నాననీ చెప్పారు. తాను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నగరంలో గోశాల, జొన్నగుడ్డి, ముచ్చువాని చెరువు, ఉప్పర పేటల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు.

విజయనగరంలోని రామకృష్ణనగర్​లో మరుగుదొడ్ల నిర్మాణానికి, 19 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారికి.. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. నూతన విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను ప్రారంభించారు. కాలనీ వాసులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు పట్టాలను అందించారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో కాలనీ ప్రజలు ఇబ్బంది పడ్డారని.. సమస్యలు తన దృష్టికి రాగానే పరిష్కారానికి చర్యలు తీసుకున్నాననీ చెప్పారు. తాను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నగరంలో గోశాల, జొన్నగుడ్డి, ముచ్చువాని చెరువు, ఉప్పర పేటల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:

'రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.