ETV Bharat / state

పెన్మత్స కుటుంబానికి మంత్రి రంగనాథరాజు పరామర్శ - మంత్రి రంగనాథరాజు

ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుటుంబసభ్యులను మంత్రి రంగనాథరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు.

minister-ranganadhaaju-mlc-pilli-subhash chandrabose condolence to farmer minister sambashivaraju
పెన్మత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులకు మంత్రి రంగనాథరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శ
author img

By

Published : Aug 24, 2020, 8:37 PM IST

నారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులను మంత్రి రంగనాథరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలోని ఆయన స్వగృహంలోని సాంబశివరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పెన్మత్సతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులను మంత్రి రంగనాథరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలోని ఆయన స్వగృహంలోని సాంబశివరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పెన్మత్సతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదీచదవండి.

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.