ETV Bharat / state

పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ - పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ

పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది. ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని పోలీసులు చక్కదిద్దారు.

local body election
local body election
author img

By

Published : Feb 13, 2021, 12:30 PM IST

పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకొంది. ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగా ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే జోగారావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కొంత సమయం పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఉన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ

ఇదీ చదవండి: వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్​ ధరలు

పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకొంది. ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగా ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే జోగారావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కొంత సమయం పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఉన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ

ఇదీ చదవండి: వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్​ ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.