ETV Bharat / state

అక్రమ మైనింగ్​ నుంచి మా ఊర్ని కాపాడండి

అనధికారికంగా జరుపుతున్న మైనింగ్​ను వెంటనే నిలిపివేయాలని విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామస్తులు విశాఖలో డిమాండ్ చేశారు .

author img

By

Published : Apr 25, 2019, 3:34 PM IST

అక్రమ మైనింగ్​ నుంచి మా ఊర్ని కాపాడండి

అక్రమైనింగ్‌తో తీవ్రంగా నష్టపోతున్నామని విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అనధికారికంగా జరుపుతున్న మైనింగ్​ను వెంటనే నిలిపివేయాలని విశాఖలో డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖ అనుమతుల్లేకుండా గనులు తవ్వేస్తున్నారని వాపోయారు. ఈ చర్యలతో గ్రామాల్లో కాలుష్యం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియా తమపై దాడులు చేస్తోందని వీలుపర్తి గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామం చుట్టుపక్కల సుమారు 300 ఎకరాలు భూమి కాలుష్యమయంగా మారిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

అక్రమ మైనింగ్​ నుంచి మా ఊర్ని కాపాడండి

అక్రమైనింగ్‌తో తీవ్రంగా నష్టపోతున్నామని విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అనధికారికంగా జరుపుతున్న మైనింగ్​ను వెంటనే నిలిపివేయాలని విశాఖలో డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖ అనుమతుల్లేకుండా గనులు తవ్వేస్తున్నారని వాపోయారు. ఈ చర్యలతో గ్రామాల్లో కాలుష్యం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియా తమపై దాడులు చేస్తోందని వీలుపర్తి గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామం చుట్టుపక్కల సుమారు 300 ఎకరాలు భూమి కాలుష్యమయంగా మారిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

అక్రమ మైనింగ్​ నుంచి మా ఊర్ని కాపాడండి

ఇదీ చదవండి

కష్టాల కడలిలో 'వెదురీ'దుతున్న కళాకారుడు

Intro:శ్రీకాకుళం జిల్లా పాల కొండ పట్టణంలోని కోట దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో లో కల్యాణ మండపంలో బుధవారం మండల స్థాయి చిత్ర కళా ప్రదర్శన నిర్వహించారు చిత్రకారుడు మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో మండలంలోని 35 మంది చిన్నారులు తమ చిత్రాలను ప్రదర్శించారు చిన్నారులు పర్యావరణం స్వచ్ఛభారత్ తదితర అంశాలపై వేసిన చిత్రాలు చూపరులను లను ఆకట్టుకున్నాయి


Body:palakonda


Conclusion:8008574300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.