ETV Bharat / state

పాత్రికేయులకు సరకులు పంచిన కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జమ్ము ఆదినారాయణ.. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పాత్రికేయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ సమయంలో మీడియా చేస్తున్న సేవలను ప్రశంసించారు.

author img

By

Published : May 31, 2020, 10:17 PM IST

grossaries provided to velekars in vizianangaram dst chipurupalli
grossaries provided to velekars in vizianangaram dst chipurupalli

విజయనగరం జిల్లా చీపురు పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ దంపతులు.. పాత్రికేయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

3 నెలలుగా లాక్ డౌన్ కారణంగా విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరందరికీ రూ.30,000 ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.

విజయనగరం జిల్లా చీపురు పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ దంపతులు.. పాత్రికేయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

3 నెలలుగా లాక్ డౌన్ కారణంగా విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరందరికీ రూ.30,000 ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

వైకాపా నేతలు నేర స్వభావాన్ని మార్చుకోవాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.