ETV Bharat / state

100 కిలోల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్టు - 100 కిలోల గంజాయి పట్టివేత

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.

100 కిలోల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్టు !
100 కిలోల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్టు !
author img

By

Published : Jun 14, 2020, 11:08 AM IST

ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని విజయనగరం జిల్లా శృంగవరపుకోట పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన భీమరాజు, రామారావు అనే వ్యక్తులు ఆటోలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మాటు వేసిన పోలీసులు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి...వాహనాన్ని సీజ్ చేశారు.

ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని విజయనగరం జిల్లా శృంగవరపుకోట పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన భీమరాజు, రామారావు అనే వ్యక్తులు ఆటోలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మాటు వేసిన పోలీసులు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి...వాహనాన్ని సీజ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.