విజయనగరం జిల్లా భోగాపురం మండలం చొడిపల్లిపేట సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు కారి సత్తికి పామును పోలిన చేప లభించింది. దీనిని పట్టుకొని గ్రామంలోకి తీసుకురాగా ఆసక్తిగా చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దీనిని మదన పాము అని పిలుస్తారని తెలిపారు. ఇది సముద్రపు రాళ్ళలో అడుగు భాగంలో అరుదుగా కనిపించే మత్స్య జాతి అని అన్నారు.
పామును పోలిన చేప...చూద్దామా! - fishermen news in viziangaram dst
పామును పోలిన చేప...విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చోడిపల్లిపేట సముద్రతీరంలో జాలర్లకు దొరికింది. ఈ పాములాంటి చేపను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.
fishermen got snake type fish in viziangaram dst bhogapuram madnal
విజయనగరం జిల్లా భోగాపురం మండలం చొడిపల్లిపేట సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు కారి సత్తికి పామును పోలిన చేప లభించింది. దీనిని పట్టుకొని గ్రామంలోకి తీసుకురాగా ఆసక్తిగా చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దీనిని మదన పాము అని పిలుస్తారని తెలిపారు. ఇది సముద్రపు రాళ్ళలో అడుగు భాగంలో అరుదుగా కనిపించే మత్స్య జాతి అని అన్నారు.