ETV Bharat / state

కరోనా టెస్టు చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి!

author img

By

Published : Apr 24, 2020, 5:15 PM IST

విజయనగరం జిల్లాకు కరోనా ప్రాథమిక పరీక్షల కోసం 1680 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. వీటిని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రారంభించారు.

deputy cm pamula pushpa srivani launches corona rapid testing kits in vizianagaram
deputy cm pamula pushpa srivani launches corona rapid testing kits in vizianagaramdeputy cm pamula pushpa srivani launches corona rapid testing kits in vizianagaram

ర్యాపిడ్ కిట్ల ప్రారంభం అనంతరం ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష చేయించుకున్న నిమిషాల వ్యవధిలోనే ఫలితం వచ్చింది. అనంతరం కిట్ల ద్వారా కరోనా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేసే తీరు... వాటి ఫలితాల విధానాన్ని.. డీఎంహెచ్​వో రమణకుమారి తెలిపారు. కిట్లతో గ్రామాల్లోనే స్థానికంగా పరీక్షలు చేసే అవకాశం ఉంటుందన్నారు.

ర్యాపిడ్ కిట్ల ప్రారంభం అనంతరం ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష చేయించుకున్న నిమిషాల వ్యవధిలోనే ఫలితం వచ్చింది. అనంతరం కిట్ల ద్వారా కరోనా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేసే తీరు... వాటి ఫలితాల విధానాన్ని.. డీఎంహెచ్​వో రమణకుమారి తెలిపారు. కిట్లతో గ్రామాల్లోనే స్థానికంగా పరీక్షలు చేసే అవకాశం ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.