ETV Bharat / state

జిల్లాలో.. 24 గంటల్లో.. 5,348 కరోనా కేసులు

author img

By

Published : Aug 9, 2020, 6:55 PM IST

విజయనగరం జిల్లాలో 24 గంటల్లో 3 వేల కోవిడ్ పరీక్షలు చేశామని కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. జిల్లాలో 5, 348 కరోనా కేసులు నమోదైనట్టు చెప్పారు. వీరిలో 1149 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

corona cases in vizianagaram
విజయనగరం జిల్లాలో కరోనా కేసులు

విజయనగరం జిల్లాలో 24 గంటల్లో 3 వేల కోవిడ్ పరీక్షలు చేశామని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. ఆర్టీపీసీఆర్ ద్వారా 168 మందికి, ర్యాపిడ్ ద్వారా 2437, ట్రూనాట్ ద్వారా 401 మందికి టెస్టులు నిర్వహించామని ఆయన అన్నారు.

జిల్లాలో 5, 348 కరోనా కేసులున్నాయని.. వీరిలో 1149 మంది కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరో 3200 మంది హోం క్వారంటైన్​లో ఉన్నారన్నారు. 24 గంటల్లో 3 మృతి చెందారని తెలిపారు. జిల్లాలో 8 కోవిడ్ ఆసుపత్రుల్లో 1415 బెడ్లు ఉన్నాయని అన్నారు.

విజయనగరం జిల్లాలో 24 గంటల్లో 3 వేల కోవిడ్ పరీక్షలు చేశామని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. ఆర్టీపీసీఆర్ ద్వారా 168 మందికి, ర్యాపిడ్ ద్వారా 2437, ట్రూనాట్ ద్వారా 401 మందికి టెస్టులు నిర్వహించామని ఆయన అన్నారు.

జిల్లాలో 5, 348 కరోనా కేసులున్నాయని.. వీరిలో 1149 మంది కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరో 3200 మంది హోం క్వారంటైన్​లో ఉన్నారన్నారు. 24 గంటల్లో 3 మృతి చెందారని తెలిపారు. జిల్లాలో 8 కోవిడ్ ఆసుపత్రుల్లో 1415 బెడ్లు ఉన్నాయని అన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రానికి వనరులు సమకూర్చగలిగేది విశాఖ ఒక్కటే: ఐవైఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.