ETV Bharat / state

బంగారమ్మపేటలో బొలెరో-లారీ ఢీ.. 21 మందికి గాయాలు

author img

By

Published : Mar 7, 2021, 12:59 PM IST

Updated : Mar 7, 2021, 5:17 PM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండలం బంగారమ్మపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 21 మందికి గాయాలయ్యాయి.

Bolero Vehicle-Lorry accident
బొలెరో, లారీ ఢీ.. 21 మందికి గాయాలు
బొలెరో, లారీ ఢీ.. 21 మందికి గాయాలు

విజయనగరం జిల్లా కొమరాడ మండలం బంగారమ్మపేట వద్ద బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో 21 మంది గాయపడ్డారు. ఐదుగురికి తీవ్రగాయాలు కాగా 16 మందికి స్వల్పగాయాలయ్యాయి. మక్కువ మండలం కోన గ్రామానికి చెందిన కొందరు ఒడిశాలోని రాయగడ మజ్జి గౌరమ్మ యాత్రకు బొలెరో వాహనంలో బయలుదేరగా బంగారమ్మపేట వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై జ్ఞాన ప్రసాద్ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

బొలెరో, లారీ ఢీ.. 21 మందికి గాయాలు

విజయనగరం జిల్లా కొమరాడ మండలం బంగారమ్మపేట వద్ద బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో 21 మంది గాయపడ్డారు. ఐదుగురికి తీవ్రగాయాలు కాగా 16 మందికి స్వల్పగాయాలయ్యాయి. మక్కువ మండలం కోన గ్రామానికి చెందిన కొందరు ఒడిశాలోని రాయగడ మజ్జి గౌరమ్మ యాత్రకు బొలెరో వాహనంలో బయలుదేరగా బంగారమ్మపేట వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై జ్ఞాన ప్రసాద్ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇకపై పౌర సేవలు మరింత త్వరగా.. కసరత్తు వడివడిగా..!

Last Updated : Mar 7, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.