ETV Bharat / state

ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి - లేవిడి గ్రామంలో బైక్ ఢీకొని వ్యక్తి మృతి

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పి. లేవిడి గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

bike hit the person and he died
లేవిడి గ్రామంలో బైక్ ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Apr 5, 2020, 12:19 PM IST

విజయనగరం జిల్లా కురుపాం మండలం పి. లేవిడి గ్రామంలో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోటిపల్లి అప్పారావు రోడ్డు మీద నడుస్తుండగా ఒక్కసారిగా బైక్ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లా కురుపాం మండలం పి. లేవిడి గ్రామంలో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోటిపల్లి అప్పారావు రోడ్డు మీద నడుస్తుండగా ఒక్కసారిగా బైక్ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి.. కరోనా వైరస్ నుంచి రక్షించు తల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.