ETV Bharat / state

సైబర్ మోసాల తీరుపై.. ప్రజలకు పోలీసుల అవగాహన

author img

By

Published : Nov 25, 2020, 10:50 AM IST

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సాలూరు సీఐ, ఎస్ఐ.. ప్రజలకు సూచించారు. గుమ్మడం రామాలయం వద్ద ఈ మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Awareness seminar on not committing online scams
ఆన్​లైన్​ మోసాలకు పాల్పడవద్దని అవగాహన సదస్సు

విజయనగరం జిల్లా గుమ్మడం రామాలయం వద్ద సాలూరు సీఐ, ఎస్​ఐ.. ప్రజలకు సైబర్ మోసాల తీరుపై అవగాహన కల్పించారు. ఆన్​లైన్​లో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నారు? ఆ సమస్యలు ఎదురైతే ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని కేసులను వివరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లా గుమ్మడం రామాలయం వద్ద సాలూరు సీఐ, ఎస్​ఐ.. ప్రజలకు సైబర్ మోసాల తీరుపై అవగాహన కల్పించారు. ఆన్​లైన్​లో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నారు? ఆ సమస్యలు ఎదురైతే ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని కేసులను వివరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లాలో హైఅలర్ట్... తీరాల్లో అలజడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.