ETV Bharat / state

Vizianagaram: ఏనుగుల దాడి.. అటవీశాఖ ఉద్యోగి మృతి

author img

By

Published : Jan 9, 2022, 10:14 PM IST

Updated : Jan 9, 2022, 10:35 PM IST

Vizianagaram
Vizianagaram

22:10 January 09

విజయనగరం: కొమరాడ మండలం దుగ్గిలో ఘటన

ఉద్యోగి రాజు (22) మృతి
ఉద్యోగి రాజు (22)

Elephants Attack in Vizianagaram: ఏనుగుల దాడిలో అటవీ శాఖ ఉద్యోగి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలం దుగ్గి గ్రామ సమీపంలో జరిగింది. నిమ్మక రాజాబాబు (22) అటవీ శాఖలో ఎలిఫెంట్ ట్రాకర్​గా పని చేస్తున్నాడు.

ఏనుగులు రాకుండా మంటపెడుతుండగా.. ఉన్నట్టుండి మంట ఆరిపోయింది. దీంతో.. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రాజాబాబుపైకి దూసుకొచ్చాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వెంటనే రాజాబాబును ఏనుగులు తొక్కి చంపేశాయి. మృతుడిది శ్రీకాకుళం జిల్లాలోని కె.గుమడ గ్రామం అని అధికారులు తెలిపారు.


ఇదీ చదవండి:

కరోనా కొత్త వేరియంట్ 'డెల్టాక్రాన్'- ఒమిక్రాన్, డెల్టా కలయికతో..

22:10 January 09

విజయనగరం: కొమరాడ మండలం దుగ్గిలో ఘటన

ఉద్యోగి రాజు (22) మృతి
ఉద్యోగి రాజు (22)

Elephants Attack in Vizianagaram: ఏనుగుల దాడిలో అటవీ శాఖ ఉద్యోగి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలం దుగ్గి గ్రామ సమీపంలో జరిగింది. నిమ్మక రాజాబాబు (22) అటవీ శాఖలో ఎలిఫెంట్ ట్రాకర్​గా పని చేస్తున్నాడు.

ఏనుగులు రాకుండా మంటపెడుతుండగా.. ఉన్నట్టుండి మంట ఆరిపోయింది. దీంతో.. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రాజాబాబుపైకి దూసుకొచ్చాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వెంటనే రాజాబాబును ఏనుగులు తొక్కి చంపేశాయి. మృతుడిది శ్రీకాకుళం జిల్లాలోని కె.గుమడ గ్రామం అని అధికారులు తెలిపారు.


ఇదీ చదవండి:

కరోనా కొత్త వేరియంట్ 'డెల్టాక్రాన్'- ఒమిక్రాన్, డెల్టా కలయికతో..

Last Updated : Jan 9, 2022, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.