ETV Bharat / state

రైలు ఢీకొని 24 గొర్రెలు మృతి

రైలు ఢీకొట్టడంతో 24 మంది గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన కొమరాడ మండలంలో జరిగింది. పట్టాలపై చెల్లాచెదురుగా మృతిచెందిన గొర్రెలు చూసి పెంపకందారులు బాధపడ్డారు.

author img

By

Published : Aug 17, 2020, 8:08 PM IST

24 sheep died due to train hit in vijayanagaram district
కొమరాడ మండలంలో జరిగిన ఘటన

రైలు ఢీకొని 24 గొర్రెలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో చోటు చేసుకుంది. సోమినాయుడువలస గ్రామ సమీపంలో పెంపకందారులు రైల్వే ట్రాక్​ దగ్గర గొర్రెలను మేపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అందివచ్చిన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో పెంపకందారులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి :

రైలు ఢీకొని 24 గొర్రెలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో చోటు చేసుకుంది. సోమినాయుడువలస గ్రామ సమీపంలో పెంపకందారులు రైల్వే ట్రాక్​ దగ్గర గొర్రెలను మేపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అందివచ్చిన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో పెంపకందారులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి :

లారీ ఢీకొని 60 గొర్రెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.