ETV Bharat / state

రైతులకు ఉచితంగా జింక్​ సల్ఫేట్

విశాఖ జిల్లా చీడికాడ మండలంలో జింకు లోపం ఉన్న భూముల రైతులకు ఉచితంగా జింకు సల్ఫేట్ సరఫరా చేస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు.

author img

By

Published : Jul 23, 2019, 6:26 PM IST

జింకు సల్ఫేట్
రైతులకు ఉచితంగా జింక్​సల్ఫేట్ సరఫరా

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని రైతులకు వంద శాతం రాయితీపై జింకు సల్ఫేట్​ను సరఫరా చేయనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా జింక్ లోపం ఉన్న పొలాల రైతులకు ఉచితంగా ఇవ్వనున్నారు. చీడికాడ వ్యవసాయ శాఖ గోదాంలో 15 టన్నుల మేర జింక్ నిల్వలను సిద్ధంగా ఉంచినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి సృజన చెప్పారు.

రైతులకు ఉచితంగా జింక్​సల్ఫేట్ సరఫరా

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని రైతులకు వంద శాతం రాయితీపై జింకు సల్ఫేట్​ను సరఫరా చేయనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా జింక్ లోపం ఉన్న పొలాల రైతులకు ఉచితంగా ఇవ్వనున్నారు. చీడికాడ వ్యవసాయ శాఖ గోదాంలో 15 టన్నుల మేర జింక్ నిల్వలను సిద్ధంగా ఉంచినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి సృజన చెప్పారు.

ఇది కూడా చదవండి

విశాఖ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_22_raitu_atmahatya_p_v_raju_av_AP10025_SD తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలం అప్పలరాజు పేట గ్రామంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంగారు రాంబాబు అనే రైతు కు ఏకరంన్నర భూమి ఉండగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల బాధతో పొలంలోనే ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి10 గంటల సమయం లో మృతి చెందారు. పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.