విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది. సర్పంచిగా గొర్లె రమణమ్మ సహా పది మంది వార్డుసభ్యులు మహిళలే గెలుపొందారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజేతలను అభినందించారు.
కొమరవోలులో కొలువుతీరిన మహిళలు - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది.

కొమరవోలులో కొలువుతీరిన మహిళలు
విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది. సర్పంచిగా గొర్లె రమణమ్మ సహా పది మంది వార్డుసభ్యులు మహిళలే గెలుపొందారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజేతలను అభినందించారు.
ఇదీ చదవండి: జగతిని నడిపే ప్రేమకు ఘనమైన చరిత్ర