ETV Bharat / state

వంజంగి కొండల్లో పర్యటకుల సందడి - విశాఖ మన్యం వంజంగి కొండలు

విశాఖ మన్యంలో శీతాకాలం శోభ సంతరించుకుంది. పర్యటక ప్రాంతం వంజంగి కొండలు పర్యటకులతో కిటకిటలాడుతోంది. గిరిజన గ్రామాల బాలికల థింసా నృత్యం ఆకట్టుకుంటోంది.

vizag agency tourist place
పర్యటకులతో కిటకిటలాడుతున్న వంజంగి కొండలు
author img

By

Published : Oct 25, 2020, 8:13 PM IST

Updated : Oct 26, 2020, 3:07 PM IST

పర్యటకులతో కిటకిటలాడుతున్న వంజంగి కొండలు

విశాఖ మన్యంలో చలికాలం శోభ సంతరించుకుంది. దట్టమైన పొగమంచు వ్యాపించి చూపరులను కట్టిపడేస్తోంది. వంజంగి కొండలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచి మన్యంలో చలి గాలులు మొదలయ్యాయి.

పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండల మీదకు పర్యాటకులు అతి కష్టం మీద గంట ప్రయాణం చేసి చేరుకుంటున్నారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. పరిసర గ్రామాలైన ఎస్. కొత్తూరు, కల్లాల బయలులో గిరిజన బాలికలు చేస్తున్న థింసా నృత్యం పర్యటకులను మరింత ఆకట్టుకుంటోంది.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 2,997 కరోనా కేసులు, 21 మరణాలు నమోదు

పర్యటకులతో కిటకిటలాడుతున్న వంజంగి కొండలు

విశాఖ మన్యంలో చలికాలం శోభ సంతరించుకుంది. దట్టమైన పొగమంచు వ్యాపించి చూపరులను కట్టిపడేస్తోంది. వంజంగి కొండలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచి మన్యంలో చలి గాలులు మొదలయ్యాయి.

పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండల మీదకు పర్యాటకులు అతి కష్టం మీద గంట ప్రయాణం చేసి చేరుకుంటున్నారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. పరిసర గ్రామాలైన ఎస్. కొత్తూరు, కల్లాల బయలులో గిరిజన బాలికలు చేస్తున్న థింసా నృత్యం పర్యటకులను మరింత ఆకట్టుకుంటోంది.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 2,997 కరోనా కేసులు, 21 మరణాలు నమోదు

Last Updated : Oct 26, 2020, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.