ETV Bharat / state

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వీటిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Feb 8, 2021, 10:41 PM IST

two people dead in different accidents in visaka district
వేరువేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. యస్. రాయవరం మండలంలోని ఏటికొప్పాక చక్కెర కర్మాగారంలో ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్ట్​లో పడి ఒక కార్మికుడు మృతి చెందాడు.

పాయకరావుపేట- నర్సీపట్నం రహదారి కూడలిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జరిగిన రెండు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. యస్. రాయవరం మండలంలోని ఏటికొప్పాక చక్కెర కర్మాగారంలో ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్ట్​లో పడి ఒక కార్మికుడు మృతి చెందాడు.

పాయకరావుపేట- నర్సీపట్నం రహదారి కూడలిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జరిగిన రెండు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు చేదు అనుభవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.