ETV Bharat / state

రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనుల ధర్నా

author img

By

Published : Dec 10, 2020, 3:14 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు ధర్నా నిర్వహించారు. సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

Tribal protest
గిరిజనుల ధర్నా

గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేస్తూ విశాఖ జిల్లాలో ధర్నా చేశారు. చీడికాడ మండలంలోని కొండెంపూడి, గొప్పురు, ముడిచర్ల, జైపురం గ్రామాలకు చెందిన గిరిజనులు, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన పాలకులు కనీసం తమ సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలని..లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేస్తూ విశాఖ జిల్లాలో ధర్నా చేశారు. చీడికాడ మండలంలోని కొండెంపూడి, గొప్పురు, ముడిచర్ల, జైపురం గ్రామాలకు చెందిన గిరిజనులు, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన పాలకులు కనీసం తమ సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలని..లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి: భరోసా దక్కక.. వేలాది మంది రైతుల వేదన.. !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.