ETV Bharat / state

గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు

author img

By

Published : Aug 6, 2020, 11:40 PM IST

విశాఖ జిల్లా చోడవరంలోని గోవాడలో ముగ్గురికి కరోనా సోకింది. ఈ క్రమంలో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు
గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం గోవాడలో ముగ్గురికి కరోనా సోకింది. వీరితో పాటు గోవాడ చక్కెర కర్మాగారం వ్యవసాయ విభాగాధిపతి కొవిడ్​ బారిన పడ్డారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున గ్రామంలో లాక్​డౌన్​ పాటించేందుకు గ్రామ పెద్దలు యోచిస్తున్నారు.

ఇవీ చదవండి..

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం గోవాడలో ముగ్గురికి కరోనా సోకింది. వీరితో పాటు గోవాడ చక్కెర కర్మాగారం వ్యవసాయ విభాగాధిపతి కొవిడ్​ బారిన పడ్డారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున గ్రామంలో లాక్​డౌన్​ పాటించేందుకు గ్రామ పెద్దలు యోచిస్తున్నారు.

ఇవీ చదవండి..

పాఠశాలలో విద్యార్థులు చేరడానికి ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.