ETV Bharat / state

పాల్తేరు రామాలయంలో హుండీ చోరీ

author img

By

Published : Jan 12, 2021, 4:40 PM IST

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని పాల్తేరు గుడిలో దొంగతనం జరిగింది. రామాలయంలోని హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

theft in rama temple at palteru
హుండీ చోరీ

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధి పాల్తేరులోని రాములవారి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపులు ధ్వంసం చేసి హుండీని ఎత్తుకెళ్లారు. సొమ్ము కాజేసి, హుండీని సమీప ఎస్ నర్సాపురం గ్రామ పొలాల్లో విసిరేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. చోరీపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధి పాల్తేరులోని రాములవారి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపులు ధ్వంసం చేసి హుండీని ఎత్తుకెళ్లారు. సొమ్ము కాజేసి, హుండీని సమీప ఎస్ నర్సాపురం గ్రామ పొలాల్లో విసిరేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. చోరీపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.