విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధి పాల్తేరులోని రాములవారి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపులు ధ్వంసం చేసి హుండీని ఎత్తుకెళ్లారు. సొమ్ము కాజేసి, హుండీని సమీప ఎస్ నర్సాపురం గ్రామ పొలాల్లో విసిరేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. చోరీపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య