ETV Bharat / state

'ఉద్యోగ కల్పనలో ముఖ్యమంత్రి జగన్ ది అరుదైన రికార్డు' - the chief guest at a state-sponsored training program

దేశంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత, సిఎం జగన్ కే దక్కుతుందని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. అత్యంత పారదర్శకంగా, అవకతవకలు లేకుండా ఉద్యోగాలను ఇస్తున్నామని తెలిపారు.

The state tourism minister mottamshetti srinivas in vishaka lates
author img

By

Published : Sep 20, 2019, 3:47 PM IST

Updated : Sep 20, 2019, 5:07 PM IST

3నెలల్లో నాలుగు లక్షలఉద్యోగాలు కల్పించారు..మొత్తం శెట్టి శ్రీనివాస్

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలుచ్చిన ఘనత ఒక్క సీఎం జగన్ కే దక్కిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు.దేశలో ఉన్న ముఖ్యమంత్రుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారని తెలిపారు. మద్యం దుకాణాల సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.మద్యం దుకాణాల ఉద్యోగాలకు,వాలంటీర్ల ఉద్యోగాలకు,గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా అత్యంత పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మద్యం దుకాణాలకు ఎంపికైన సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.

ఇదీచూడండి.'కొత్తగా ప్రయత్నించండి..లేకపోతే కామెడీ పీస్​ అవుతారు'

3నెలల్లో నాలుగు లక్షలఉద్యోగాలు కల్పించారు..మొత్తం శెట్టి శ్రీనివాస్

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలుచ్చిన ఘనత ఒక్క సీఎం జగన్ కే దక్కిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు.దేశలో ఉన్న ముఖ్యమంత్రుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారని తెలిపారు. మద్యం దుకాణాల సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.మద్యం దుకాణాల ఉద్యోగాలకు,వాలంటీర్ల ఉద్యోగాలకు,గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా అత్యంత పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మద్యం దుకాణాలకు ఎంపికైన సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.

ఇదీచూడండి.'కొత్తగా ప్రయత్నించండి..లేకపోతే కామెడీ పీస్​ అవుతారు'

Intro:ap_vzm_36_20_cheruvula ku_jala kala_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు చెరువులు కొత్త శోభను సంతరించుకున్నాయి ప్రస్తుతం చెరువులు జలకళతో రైతుల్లో ఆశలు నింపుతున్నాయి


Body:విజయనగరం జిల్లాలో చెరువులు జలకళతో దర్శనమిస్తున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండుగా నీరు చేరింది పార్వతీపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి అంతకుముందు అడపదడప కురిసిన వర్షాలకు చెరువుల్లో కొంతమేర నీరు చేరింది మంగళ బుధ వారాల్లో కురిసిన వర్షాలతో చెరువులు నిండడం తో రైతుల గుండెల్లో ఆశ నిండుకుంది ప్రస్తుతం వరి చేనుకు ఈ వర్షాలు ఎంతగానో ఉపకరించాయి పొట్ట దశలో చెరువు నీరు దోహదపడుతుంది చెరువులు నిండడం తో పంటలకు కొంతమేర భరోసా కలిగిందని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు పార్వతీపురం మండలం లోని పెద్ద బొండపల్లి వెంకంపేట తాళ్ల బురిడి తదితర ప్రాంతాల్లో పెద్ద చెరువులు ఉన్నాయి అలాగే సీతానగరం బలిజిపేట మండలంలోని పెద్ద చెరువులో నీరు చేరింది నియోజకవర్గంలో సుమారు పదమూడు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు ఇందులో ఎనిమిది వేల ఎకరాలు వర్షాధారం పై ఆధారపడి ఉంది 5 వేల ఎకరాలు చెరువుల హాయ్ కట్టకింద ఉంది గత రెండేళ్లు అనుకున్న మీద వర్షాలు లేక చెరువులు వెలవెలబోయాయి ఆ పరిస్థితి పంట దిగుబడి పైన ప్రభావం చూపింది ఈ యేడాది చెరువు దగ్గర భూములకు నీటి భరోసా కనిపిస్తుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు


Conclusion:పార్వతీపురం మండలం లోని వెంకంపేట చెరువులో పుష్కలంగా నీరు నీటితో కళకళలాడుతున్న పెదబొండపల్లి పెద్ద చెరువు తాళ్ల బురిడి సమీపంలో నిండుగా చెరువు వర్షం పచ్చగా పంటచేలు
Last Updated : Sep 20, 2019, 5:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.